భారత్ 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకుంది.
భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి, జట్టును విజయతీరాలకు చేర్చారు
