అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీని ఆలింగనం
భారత క్రికెట్ జట్టు నేడు న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా, విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ మధ్య జరిగిన భావోద్వేగ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మ్యాచ్ అనంతరం, అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు
